మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో "కిన్నెర" వారి "తెలుగు కవిత మహోత్సవాలు" లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన "తెలుగు వెన్నెల"లో 'అనువాద కవిత్వం – దశ – దిశ' అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.
ఆ ప్రసంగం ఇక్కడ వినగలరు.
మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో "కిన్నెర" వారి "తెలుగు కవిత మహోత్సవాలు" లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన "తెలుగు వెన్నెల"లో 'అనువాద కవిత్వం – దశ – దిశ' అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.
ఆ ప్రసంగం ఇక్కడ వినగలరు.
read more
read less